Home » Priyanka Gandhi
యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బలహీనపరచడం వ
మరో పాము అయితే ప్రియాంక కాళ్ల దగ్గర పడగ విప్పి ఉంది. దీంతో అందరూ షాక్ అయ్యారు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం చెమటలు పట్టాయి. ఏ మాత్రం బెరకు లేకుండా ఉన్నారు. పాములను తన చేతితో పట్టుకునే.
పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేయడంపై యూపీ తూర్పు కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకగాంధీ స్పందించారు.రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం భారతదేశం మొత్తానికి తెలుసునని ఆమె అన్నారు.భారత్ లో ర
కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్ని�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంక గాంధీ కోసం త్యాగం చేశారట. కాన్పూర్ ఎయిర్ పోర్ట్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు నెట్టింట్టో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఒక గుడ్ బ్రదర్ మా
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ కేంద్రంలోని అధికారపార్టీ బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో కలిసి మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేయగా.. ఇందులో మోడీ పలు ఆసక్తి�
2019 లోక్ సభ ఎన్నికల వేళ.. యూపీలోని వారణాసి పైనే.. ఇప్పుడు అందరి దృష్టి.. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసేది వారణాసి నుంచే..
ఆమె మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు వణుకుతాయ్.. ఆమె ప్రచారం చేస్తుంటే పార్టీ శ్రేణులు ఆనందపడుతాయ్.. ఆమె వస్తుందంటే చుట్టూ జనమే.. అయినా కూడా ఆమె ఒక సాధారణ స్త్రీ మాదిరిగా వంటింట్లోకి వెళ్లి కట్ చేసిన పండ్లను తీసుకుని వచ్చి అందరికీ కూర్చోబెట్టి స్�
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానుంచి పోటీ చేసేందుకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక�
గత పదేళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనేక రకాల వ్యక్తిగత దాడులు జరిగాయన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. గడిచిన పదేళ్లుగా ప్రత్యర్థులు రాహుల్ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరమన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచా�