Home » Priyanka Gandhi
హైదరాబాద్ : యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్రతో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రయాగ్రాజ్లోని మనయా ఘాట్ వద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీటర్ల దూరం వరకు బోటో ద్వారా ఎన్
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఉండే కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో తనదైన శైలిలో కొనసాగుతున్నారు.
యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �
బికనీర్ ల్యాండ్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో బుధవారం (మార్చి-13,2019) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ దేశానికి అవినీతిని గిఫ్ట్ గా ఇచ్చిందని ఆరోపించారు. గాంధీ కుటుంబం
అహమ్మదాబాద్ : మోడీ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సమరభేరి మోగించబోతోంది. 58 ఏళ్ల తర్వాత తొలిసారిగా అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశం తర్వాత సభ జరగనుంది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో తొలిసారి
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎలక్షన్లకు పెద్దగా సమయం కూడా లేదు. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహలు రచించే పనిలో పడ్డాయి. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా
తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �
ఢిల్లీ : రాబర్ట్ వాద్రా..కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ.. ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్వాద్రా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తిని కనబరుస్తున్నట్లుగా సూచాయిగా వెల్లడించారు. తన అనుభవంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని..ఇవన్నీ సద్వినియోగం కావాలంటే ప్ర
ఏపీలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలు రెడీ అవుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసేస్తున్నాయి. ఇతర పార్టీలో వారికి గాలం వేస్తూ రండి..రండి అంటూ వెల్కమ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తుడిచిపెట్�
ప్రియాంక గాంధీ వాద్రా రోడ్ షో దేశ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఈస్టరన్కు జనరల్ సెక్రటరీగా నియమితురాలైన రెండు వారాల్లోనే రోడ్ షో మొదలుపెట్టడం అభిమానుల్లో, ప్రతిపక్షాల్లో ఆవిడ రాజకీయ ప్రస్తానంపై అంచనాలు పెరిగేలా చేస్తు�