Home » Priyanka Gandhi
బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి తననోటికి పనిపెట్టారు. ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యఖ్యలు చేశారు.
ఢిల్లీ : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి బీజేపీ నేతలు ఆమెపై పలు అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా పురుషులపై కంటే మహిళలపైనే నేతలు.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి వ్యక�
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమనే సంకేతాలిచ్చారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె అమేథీకి వచ్చారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు.. పోటీపై ఇంకా నిర్ణయించుకోల
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ఢిల్లీ : ఎన్నికల వేళ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీపై కేంద్రమంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. యూపీ కాంగ్రెస్ ప్రచార ఇన్ చార్జ్ ప్రియాంకా
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ అధికశాతం సీట్లను గెల్చుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ 40 మంది హేమాహేమీలను ప్రచార బరిలోకి దింపనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ల జాబితాను ఆ పార్టీ మంగళవారం(మార్చి-26,2019) విడుదల చేసింది.స్టార�
ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.ముఖ్యంగా ఈసారి ఉ�
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�
లక్నో : ప్రియాంక గంగాయాత్రను పిక్నిక్ లాంటివానీ..బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఏవైనా సరే అవి గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటివేననీ..ఎన్నికల ప్రకటన రాగానే వాళ్లు విదేశాల నుంచి వచ్చి..అన్ని ప్రదేశాలు చూసి తమ వాక్చాతుర్యాన్ని ప్రజల ముంద�
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు.