Home » Priyanka Gandhi
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీకి పోలీసులు ఫైన్ విధించారు. ప్రమాదకరంగా బండి నడిపినందుకు, అలాగే..రహదారి భద్రత నియమాలను ఉల్లంఘించారంటూ..ఈ జరిమాన విధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక, పార్టీ నేత ధ
కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. పౌరసత్వ ఆందోళనల్లో నష్టానికి గురైన ఎస్సార్ దారపురి బంధువులను కలిసేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకునే క్రమంలో గొంతుపట్టుకున్నారంటూ ఆరోపించారు. సీఏఏ, ఎన్నాఆ
కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీని కలవడానికి ఓ కార్యకర్త సెక్యూరిటీ బ్రేక్ చేసి దూసుకొచ్చాడు. బాడీ గార్డులకు కూడా అందనంత వేగంతో ఆమెను సమీపించాడు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర
పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు
కాంగ్రెస్ లీడర్స్ ప్రియాంక, రాహుల్ గాంధీలు పెట్రోల్ బాంబుల లాంటోళ్లని హెచ్చరిస్తున్నారు బీజేపీ సీనియర్ లీడర్. మంగళవారం ఈ సందర్భంగా సీఏఏ, ఎన్నాఆర్సీలపై రాహుల్, ప్రియాంకలు చూపిస్తున్న వైఖరిపై ట్వీట్ ద్వారా స్పందంచారు. ‘ప్రియాంక గాంధీ, రాహ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం డిసెంబర్ 22న రాజ్ఘాట్ వద్ద ధర్నా నిర్వహిస్తోం�
పోలీసులు యూనివర్సిటీల్లోకి వెళ్లి విద్యార్థులను తీసేస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజల అభిప్రాయాలను వినాలి. అలాకాకుండా విద్యార్థులను, జర్నలిస్టులన వెళ్లగొట్టే విధంగా నార్త్ ఈస్ట్ ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో పిరికిపంద చర్యలకు పాల్�
ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. రెండు రోజుల క్రితం అత్యాచారం కేసులో స్థానిక కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు దాడిచేసి కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలి�
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకు సెక్యూరిటీ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాబర్ట్ వాద్రాకు భయమేస్తుందట. మోడీ ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత.. ప్రియాంక గాంధీ భర్త అయిన వా�
వాట్సాప్పై స్పైవేర్ ఎటాక్ పై రాజకీయ వివాదం తీవ్రమైంది. ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. నిన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి వాదన చేశారు. శరద్