Home » priyankagandhi
అయోధ్యపై ఎట్టకేలకు కాంగ్రెస్ మౌనం వీడింది. రామాలయ భూమిపూజ విషయంలో ఇప్పటివరకు మౌనం పాటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ యువనేత ప్రియాంకా గాంధీ ఇవాళ స్పందించారు. అయోధ్యలో రామాలయ భూమిపూజకు సరిగ్గా ఒక్కర�
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నివసించే ఇంట్లోకి ఓ కారు భద్రతను దాటుకొని వెళ్లింది. గత వారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోథీ ఎస్టేట్ లోని ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు అకస్�
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని లోధి ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయలోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019) భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వెళ్లి ప్రియాంక ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని ఎందుకం