Home » Producer
‘‘తమిళ చిత్ర పరిశ్రమకు బాలచందర్గారు నన్ను పరిచయం చేశారు. అయితే, నన్ను పెద్ద నటుణ్ణి చేసింది పంజు (పంజు అరుణాచలం)గారే’’ అని రజనీకాంత్ అన్నారు. ‘The Star Maker Panchu Arunachalam’ డాక్యుమెంటరీ ట్రైలర్లో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘రాజాధి రాజా’, ‘గురుశిష్య’, ‘కళుగు’, ‘
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్పుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్గా దిల్ రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుక�
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా హాళ్లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలవైపే మొగ్గు చూపుతున్నారు. కొత్త కొత్త సినిమాలు, సరికొత్త కంటెంట్తో రూపొందుతున్న వెబ్ సిరీస్లకు అలవాటు పడిపోయారు ఆడియ�
బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణం..పై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కాప్స్ తాజాగా ముంబై పోలీసులు Filmmaker Aditya Chopra స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వెర్సోవా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆదిత్య…ను
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి శంషాబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో SLV సినిమా అధినేత సుధాకర్ చెరుకూరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా SLV సి�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టగా.. సినిమా షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. తెలుగు సినిమా నిర్మాత పోకూరి రామారావు(64)
సినీ నిర్మాత బండ్ల గణేష్ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ మధ్య ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి హోం క్వారంటైన్ లో ఉన్న బండ్ల గణేష్.. ఇప్పుడు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. తనకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చ�
రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను రానా దగ్గుబాటి సమర్పణలో ఇటీవల ఓటీటీ నెట్ఫ్లిక్స్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే సినిమాను వచ్చే నెల(జూలై) 4న ‘ఆహా’లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేష్బాబు వెబి
‘కూర్చొని తింటే కొండలు అయినా కరిగిపోతాయ్’ అన్నట్లుంది పరిస్థితి ఈ లాక్డౌన్ పుణ్యమా అని. కోట్లకు పడగెత్తిన వారి పరిస్థితి ఏమో కానీ, చిన్నాచితక ఆర్టిస్టులకు చేయిజాచడం తప్పడం లేదు. లాక్డౌన్ అని చెప్పి మెయింటైనెన్స్ ఆగదు కదా.. రెండు నెలలు�
ఛార్మి షేర్ చేసిన లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..