Home » Properties
తాను తప్పు చేసి ఉంటే చంద్రబాబే తనను మొదట అరెస్ట్ చేసి ఉండేవారని లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదన్నారు.
శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ. బంగారం,నగదుకు సంబంధించి .ఏఏ బ్యాంకుల్లో ఎంతెంత? ఏమేమి ఉన్నాయో వెల్లడించింది.
మరోసారి తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ల మద్య నెలకొన్న ఆస్తుల విభజనపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత కొన్ని రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాంకీ సంస్థ ఉద్ధేశపూర్వకంగానే ట్యాక్స్ ఎగవేయటానికి నష్టాలు చూపించిందని ఐటీ అధికారులు నిర్ధారించారు. తప్పుడు లెక్కలు చూపించి రూ.300 కోట్ల పన్ను ఎగ్గొట�
ప్రజల భూములకు ఆస్తులకు రక్షణ కల్పించేందుకే డిజిటల్ సర్వే చేపడుతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ప్రగతి భవన్లో ఈరోజు సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవ�
non-agri lands in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు నెలల అనంతరం మళ్లీ మొదలుకాబోతున్నాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రికార్డుల్లో పేరు మార్పు పూర్తి చేయడంతో పాటు ఈ-పాస్ పు�
Ganta Srinivasa Rao in trouble : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా అధీనంలో ఉన్న 4ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం భైరవవాక సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో ఈ భూమి ఉంది. ఇక�
cm kcr explaining about dharani portal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ పోర్టల్ ను ప్రారంభించి..ఏర్పాటు చేసిన బహిరంగసభలో మ�
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తుల వేలానికి రంగం సిద్ధమౌతోంది. వేలం వేయడానికి ఆంధ్రాబ్యాంకు సన్నాహాలు చేస్తోంది. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయననకు సంబంధించిన ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ప్రకటిం�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలకు పాల్పడేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆందోళనకారులపై రివేంజ్ తప్పదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం,కార్లు,బస్సులు తగులబెట్టం వంటి ఘటనలకు పాల్పడినవ