Home » Property Issues
రాష్ట్రంలో సంచలనం కలిగించిన మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఆత్మహత్య తరువాత తండ్రి భౌతకి కాయాన్ని చూసి వచ్చిన తరువాత అమత మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. తన వివాహం తరువాత జరిగి�
చనిపోయినవారికి మర్యాదు ఇవ్వాలి. వాళ్లు మనకు శతృవులైనా సరే మిత్రులైనా సరే..అందుకే నా భర్తను చంపిన నా తండ్రి భౌతిక కాయాన్నిచూడటానికి వెళ్లాననీ..కానీ నన్ను మా నాన్న మారుతీరావు బంధువులు కనీసం శవం వద్దకు కూడా రానివ్వలేదని అమృత వాపోయింది. కానీ తం�