మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల దేశంలో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారనేలేదు. అప్పుడే బీజేపీకి చెందిన మరో నేత, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ అదే తరహాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు చాలా అవమానక
దేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలు, ఇస్లామోఫోబియా ఘటనలపై ప్రధాని మోదీ తన మౌనాన్ని వీడాల్సిన అవసరం వచ్చిందంటూ కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శలు గుప్పించారు. మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచి�
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్లో ప్రార్థనల అనంతరం వేలాది మంది ముస్లింలు నిరసన ప్రదర్శనలకు దిగారు. ముస్లిం మెజారిటీ దేశాలన్నీ భారత్తో దౌత్యపర సంబంధాలను తెం
ఢిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడం కలకలం రేపింది. అయితే, నిరసన ప్రదర్శనకు తామేమీ పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ చెప్పారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మతోపాటు భారత్కు మద్దతు ప్రకటించాడో డచ్ ఎంపీ. ఆమెకు మద్దతుగా నిలబడాలంటూ పిలుపునిచ్చాడు. నెదర్లాండ్స్కు చెందిన గీర్ట్ వైల్డర్స్ అనే ఎంపీ తాజా వివాదంపై స్పందిస్త�
గల్ఫ్ దేశాలు భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయా? గల్ఫ్లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది? గల్ఫ్ నుంచి ఆయిల్ దిగుమతులు ఆగిపోతే ఏం జరుగుతుంది? వివాదం మరింత ముదిరితే గల్ఫ్ కంట్రీస్లో ఉండే భారతీయ కార్మికుల భవిష్యత్ ఏంటి? అసలీ
మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. భారత్, గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15దేశాలు భారత్పై మండిపడుతున్నాయి. ఈ ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశాలున్నట్లుగా..
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మకు తాజాగా ముంబ్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో మహారాష్ట్రలోని థానె జిల్లా ముంబ్రా పోలీసులు శర్మకు సమన్లు ఇచ్చారు.