Home » Prophet row
అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మ ఒక టీవీ షోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దేశంలోని ఇస్లాం సంస్థలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
విమర్శలు, ప్రతివిమర్శలు.. ప్రచారాలు, దుష్ప్రచారాలు ఇలా అన్నింటికీ సోషల్ మీడియానే అధికంగా వాడేస్తోన్న రోజులివి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారానికి, రెచ్చగొట్టే పోస్టులకు అదుపులేకుండా పోతోంది. సున్నిత అంశమైన మతాలపై కూడా చాలా మంది రెచ్�
బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజస్థాన్ కిరోడి లాల్ మీనా తనకు బెదిరింపు లేఖ వచ్చిందని వెల్లడించారు. ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ కుటుంబానికి ఒక నెల జీతమిస్తానని మాటిచ్చినందుకు గానూ ప్రాణహాని తలపెడతామని అందులో పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొహమ్మద్ ప్రవక్తపై విమర్శలు చేసినందుకు అంతర్జాతీయంగా వ్యతి�
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నురూప్ శర్మ, నవీన్ జిందాల్పై పార్టీపరంగా బీజేపీ చర్యలు తీసుకున్నప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ఆగట్లేదు.
ఢిల్లీలోని జామ మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం అల్లర్లు మొదలయ్యాయి. సస్పెన్షన్ కు గురైన బీజేపీ నేత నూపుర్ శర్మ, ఆమె మాజీ సహచరులు నవీన్ జిందాల్ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లకు గానూ..
ఢిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడం కలకలం రేపింది. అయితే, నిరసన ప్రదర్శనకు తామేమీ పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ చెప్పారు.
హైదరాబాద్లోని చార్మినార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కొన్ని రోజుల క్రితం మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్య�