PROPPED

    ఆప్​ ఏర్పాటు వెనుక బీజేపీ కుట్ర…రాహుల్ గాంధీ

    September 15, 2020 / 06:39 PM IST

    2011నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం( India Against Corruption), ఆమ్ ​ఆద్మీ పార్టీ వెనుక బీజేపీ హస్తముందని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జన్​ లోక్​పాల్​ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 2011, 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలైన విషయం తెలిసి

10TV Telugu News