Home » Proprietary practices in seed treatment before groundnut cultivation!
వరి మాగాణుల్లో లేదంటే కొత్తగా వేరు శనగ సాగు చేస్తుంటే కిలో విత్తనానికి 200గ్రా రైజోబియం కల్చరుని పట్టించాలి. విత్తనాన్ని మొదట శిలీంధ్రనాశినితో శుద్ధిచేసి, ఆరబెట్టిన తరువాత క్రిమి సంహారక మందుతో శుద్ధి చేయాలి. ఆతరువాత అవసరమైతే రైజోబియం కల్చర�