Home » PROTECTING
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను రాజకీయాల కోసం వాడుకోవడం తప్పితే వారిని పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. మంగళవారం ఆమె శ్రీనగర్లో నిర్వహించిన ఓ కార్య�
తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రపంచంలోనే ముందున్న దేశం నార్వే. నార్వేలో శిశు మరణాల రేటు వెయ్యికి రెండు కంటే తక్కువగానే ఉంది అంటే అక్కడి ప్రభుత్వం తల్లీ బిడ్డల ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంంటోంది అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
భారత వైమానిక దళం ఇవాళ(అక్టోబర్-8,2019) 87వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వైమానిక దళ బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలు యావత్ దేశం గర్వపడేలా ఉన్నాయని ప్రధాని వారిపై ప�