Home » Protem Chairman Bhopal Reddy
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రమి రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు.
పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి.. పల్లా రాజేశ్వర్రెడ్డి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.