Home » protest over killing of youths
మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింసాకాండ మొదలైంది. మణిపూర్లో ఇద్దరు యువకుల హత్యకు నిరసనగా మణిపూర్లోని తౌబాల్లో బీజేపీ కార్యాలయాన్ని జనం తగలబెట్టారు. తౌబాల్ జిల్లా నడిబొడ్డున ఉన్న బీజేపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున నిరసనకారులు దాడి చేశారు....