Protesters Singing

    జామా మసీదు వద్ద జాతీయగీతం.. వీడియో వైరల్‌

    January 9, 2020 / 07:41 AM IST

    ఢిల్లీలో బుధవారం (జనవరి 8, 2020) రాత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(JNU) ప్రొఫెసర్లు, విద్యార్థులకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కొన్నివేల మంది యువతీయువకులు పాల్గొన్నారు. లాల్‌ కాన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చవ్రీ బజార్‌ నుంచి జామా మసీ�

10TV Telugu News