Home » proves majority
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. ఆయన ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీ సాధించి విశ్వాస పరీక్షలో నెగ్గింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆయన పార్టీ 58 ఓట్లు సాధించి�