Home » public interest litigation
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రగడ హైకోర్టుకు చేరింది. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.