Home » Public Service Commission Examination
రళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన కేరళ పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షల్లో తల్లీ, కుమారుడు ఇద్దరూ ఉత్తీర్ణులై ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు.