public transport system

    Sri Lanka: శ్రీలంకకు భారత్ సాయం.. 75 రవాణా బస్సులు అందజేసిన ఇండియా

    January 8, 2023 / 07:32 PM IST

    శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని అక్కడి అధికారులకు అందజేశారు. మొత్తం 500 బస్సుల్ని అందజేయాలని భారత్ నిర్ణయించింది. మిగతా బస్సుల్ని కూడా దశలవారీగా అందిస్తారు.

    పంజాబ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బంద్

    March 19, 2020 / 07:58 AM IST

    భారతదేశంలో మొత్తం కరోనా 166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ప్రజలు బయట తిరగడం మానేస్తున్నారు. వీటితో పాటు జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు తిరగొద్దని సూచనలు వస్తుండటంతో అక్�

10TV Telugu News