Home » pulse oximeter
ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్, నెబ్యూలైజర్, గ్లూకో మీటర్ తదితర వస్తువుల ధరలు తగ్గిస్తూ...కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు 2021, జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన గాడ్జెట్ ఏంటంటే టక్కున చెప్పే సమాధానం స్మార్ట్ ఫోన్. ఈ కరోనా పుణ్యమా అని ఆ స్థానాన్ని పల్స్ ఆక్సీమీటర్ భర్తీ చేసేసింది.
కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా యావత్ భారతమంతా భయంతో వణికిపోతుంది. ఇదిలా ఉంటే సమస్య అంటూ హాస్పిటల్ కు వెళితే డాక్టర్ ను కలవడానికి...
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. తమకు కరోనా అటాక్ అయ్యిందేమోనని తెగ వర్రీ అవుతున్నారు. కాస్త జలుబు, జ్వరం చేసినా.. కొంత అలసటగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా హడలిపోతున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్