Pulwama proof

    భారత్ యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే : పాక్ కౌంటర్

    February 19, 2019 / 09:28 AM IST

    పుల్వామా ఉగ్రదాడిపై మొదటిసారి నోరు విప్పింది పాకిస్తాన్. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. భారతదేశం వైఖరిని ఖండించారు. యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే అంటూనే.. శాంతి వచనాలు చేశారు. భారత్‌ వైపు నుంచి తమపై దాడి జరిగితే తిప్పికొడత

10TV Telugu News