Home » Pulwama terror attack
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన Terror attackలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు.
Two years of Pulwama terror attack : పుల్వామా ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తి అవుతోంది. ఇదే రోజున పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జమ్మూ కశ్మీర్లో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో సైనికులు నెలకొరిగారు. సరిగ
కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఐసీసీ చేతులెత్తేసింది. బీసీసీఐకి సారీ చెప్పింది. పాకిస్తాన్ను ఆడకుండా ఆపాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలతో మిగతా
భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా భారత్ తిరిగి రానున్నారు. శుక్రవారం(మార్చి-1-2019) అభినందన్ భారత్లో అడుగపెట్టబోతున్నారు. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత పైలెట్ విక్రమ్ అ�
శాంతి ప్రవచనాలు పలుకుతున్న టీచరమ్మను సైడ్ చేశారు. టీవీ ఛానెల్ లైవ్ లో ఆ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలకు అంత ఘాటైన స్పందన వస్తుందని ఊహించలేదేమో పాపం. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ) �
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన
అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. మరి కాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం
జవాన్లపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందా. పాకిస్తాన్పై దాడి యోచనలో ఉందా. అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుల్వామా దాడిపై ట్రంప్ మరోసారి స్పందించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర ప్రతిచ�