Home » Pune Accident
మహారాష్ట్రలోని పూణే నగరంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలో సోమవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు మైనర్లతో సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు....
పుణెలోని నవ్లే బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వచ్చిన ఓ ట్యాంకర్ లారీ ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో 48 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నారు. లారీ బీభత్సంతో కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ
రోడ్డుపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందూ వెనుకా చూసుకోవాలి. అతివేగం ప్రమాదకరం. రాంగ్ రూట్ లో అస్సలు వెళ్లొద్దు. ఈ జాగ్రత్తలను పోలీసులు పదే పదే చెబుతున్నా లాభం లేకుండా..
ఒకేసారి ఆరు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు.