Home » Pune-Solapur highway
పూనే సమీపంలోని యవత్ గ్రామం దగ్గర హైవేపై ఒక ట్రక్కు నిలిచి ఉంది. ఉదయం ఐదు గంటల సమయంలో పూనే నుంచి వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ఈ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే, గాయపడ్డవారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంద�