Home » pune
పుణెలో దారుణం జరిగింది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. గర్భవతి అని తెలిసినా హత్య చేశాడు. ఆ తర్వాత పశ్చాతాపంతో కుమిలిపోయాడు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతడు డిప్రెషన్ కు లోనయ్యాడు. తాను తప్పు చేశానని కుమిల
పూణే పోలీసుల ఒక భారీ దొంగతనాన్ని ఆపగలిగారు. జ్యూయలరీ షాపులో దొంగతనం చేయటానికి సిధ్ధమవుతున్న దొంగలముఠాను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, ద్విచక్రవాహానం, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచా
ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు. ఎందుకంటే ఎడతెరపి లేకుండా..భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తుతోంది. నీళ్లల్లో ముంబై తేలుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థి
ఔను వాళ్లిద్దరికీ పెళ్ళయ్యింది… కానీ ఆమె తన భర్తను విడిచి పెట్టింది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్లిద్దరి మనసులు కలిశాయి. ఒక్కటయ్యారు. కానీ అతడిని అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ప�
కరోనా సోకిన బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్సనందిస్తుంటారు. ఈ వార్డుల్లో రోగులందరిని ఒకే వార్డులో కొంత దూరం దూరంగా బెడ్స్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకునే వారు కూడా పక్కనే ఉన్న రోగుల కారణంగా ఇబ్బంది
కరోనా కష్టకాలంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూటగడవని పేదవారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పొట్ట పోసుకోవడానికి నానా బాధలు పడుతున్నారు. తాజాగా ఓ బామ్మ కడుపు నింపుకోవడం కోసం కర్రతో రోడ్ల�
రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు కర్రసాము విన్యాసం చూసినవారిని కదలనీయకుండా చేసింది. అంత పెద్ద వయస్సులో కూడా ఏమాత్రం తగ్గలేదామె. కళ్లు తిప్పుకోనివ్వని ఆమె విన్యాసం ఏదో..సరదా కోసమో..లేదా తన సత్తా తెలియజేయటానికో కాదు..పొట్టకూటికోసం. పూణె వీధులల్లో ఎర�
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. తాజాగా కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చిన ఓ యువతికి కుటుంబ సభ్యులు డప్పులతో ఘన�
పింపిరి-చించివాడ్ పోలీసులు రీసెంట్ గా 34ఏళ్ల వ్యక్తిని కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు అరెస్టు చేశారు. భార్యే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అతనిపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి, గురువారం మైనర్ అయిన కూతురిపట్ల వ్యక్త�
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తలోజా జైలు నుంచి 2020, జులై 13వ తేదీ సోమవారం ఆయన్ను నవీ ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. 81 సంవత్సరాల వయస్సున్న వరవరరావు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని Sir JJ Hospital డీన్ డాక్టర్