pune

    కరోనా పేషెంట్ ని ఆస్పత్రికి తీసుకెళ్లటానికి 7కి.మీటర్లకు రూ. 8వేలు తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్

    July 9, 2020 / 06:24 PM IST

    కరోనా పేరుతో దోపిడీలు సాధారణంగా మారిపోయాయి. కరోనా పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు..ఇటు మెడికల్ షాప్స్ దోపిడీలకు పాల్పడుతున్నారు. అంతేకాదు అంబులెన్స్ అంటే సర్వీస్ కోసమేఅనుకునే మాట మారిపోయింది. కరోనా పేరుతో వారు కూడా దోపిడీలకు తెరతీశారు. కరోనా ప�

    పైశాచికానందం…కిడ్నాప్, ప్రయివేట్ భాగాలపై శానిటైజర్

    July 7, 2020 / 08:03 AM IST

    కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లిన ఉద్యోగి సంస్ధ డబ్బు వాడుకున్నాడని అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది యాజమాన్యం. కంపెనీ సొమ్ము వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని కంపెనీ యజమాని ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు. రెండు రోజులపాటు బంధించి,

    ఈ మాస్క్ ధర అక్షరాల రూ.2లక్షల 89వేలు

    July 4, 2020 / 09:02 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం మాస్క్ ధరించడం. దీంతో యావత్ ప్రపంచం మాస్కుల బాట పట్టింది. కాగా, మార్కెట్ లోకి రకరకాల మాస్కులు వచ్చాయి. బ్రాండ్ ను బట్టి వాటి ఖరీదు ఉంటుంది. కొన్ని మాస్కుల ధర 50 రూపాయల లోపు ఉంది.

    బ్రేకింగ్ న్యూస్ : వరవరరావు ఆరోగ్యం విషమం!

    July 2, 2020 / 01:38 PM IST

    విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�

    సెక్స్ వర్కర్లు అన్ని జాగ్రత్తలతో పని మొదలుపెడుతున్నారు.. వాళ్లకి SOPకూడా రెడీ

    June 28, 2020 / 04:08 PM IST

    లాక్‌డౌన్ ముగిసింది.. మళ్లీ ఎవరిపనులు వారికి మొదలైపోయాయి. మరి సెక్స్ వర్కర్ల సంగతేంటి.. అన్నీ వ్యాపారాల్లో మాస్క్ పెట్టుకుని, గ్లౌజులు వేసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సెక్స్ వర్కర్ల విషయంలో అది కుదురుతుందా.. మసాజ్ సెంటర్లకు కూడా అనుమతి ఇవ్�

    క్వారంటైన్ నుంచి తప్పించుకుని…17కి.మీ నడిచిన కరోనా పేషెంట్

    April 29, 2020 / 09:46 AM IST

    పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీలో రోగులకు ఆహారాన్ని అందించట్లేదని, క�

    ఇంగ్లాండ్‌లో కొడుకు మృతి.. పూణెలో చిక్కుకుపోయిన పేరెంట్స్

    April 7, 2020 / 09:20 AM IST

    ఇంగ్లాండ్‌లోని ఉల్కన్‌లో సిద్దార్థ్ ముర్కుంబీ(23) మార్కెటింగ్ కోర్సు చేస్తున్నాడు. మార్చి 15నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. ఇటీవల నది ఒడ్డున అతని మృతదేహం కనిపించడంతో పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. పూణెలో ఇరుక్కున్న �

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల్లో తగ్గిన నేరాలు

    April 1, 2020 / 10:19 AM IST

    కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్ధులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్దు ప్రమాదాల వ�

    హ్యాట్సాఫ్ మేడమ్, భారతదేశం మొదటి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న మహిళ ఈమే

    March 28, 2020 / 05:02 PM IST

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలను బలితీసుకుంది. ఇంకా కరోనా బారిన పడుతున్నవారి, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం �

    హోమో సెక్స్ అడిగాడని సీసాతో పొడిచి..

    March 11, 2020 / 10:39 PM IST

    ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు ప్రాణం తీసేలా చేసింది. ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజాలకు పోలీసులు షాక్ అయ్యారు. బుధవారం వాడ్గన్ బద్రక్ అనే ప్రాంతంలో ఓ మృతదేహం దొరికింది. విచారణలో అది బందు నిరంజన్ ఇంగ్లేదిగా గుర్తించారు.    వీరేంద్ర కుమార్ రా

10TV Telugu News