Home » Puneeth Rajkumar
పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా దీపావళి విషెస్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది..
నిన్న నాగార్జున వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా పూణేలో షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ఇవాళ ఉదయం బెంగుళూరు వెళ్లారు. పునీత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించి తర్వాత
పునీత్ మరణం తర్వాత ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లు, ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఓ సీసీటీవీ ఫుటేజ్ వీడియో చివరిసారిగా ఇంటి నుంచి బయటకు
పునీత్ మరణాన్ని తట్టుకోలేని కన్నడ ప్రజలు పునీత్ సమాధికి వస్తూనే ఉన్నారు. దీంతో ఇవాళ్టి నుంచి పునీత్ రాజ్కుమార్ సమాధి దర్శనానికి అధికారికంగా అనుమతిచ్చారు. నిన్న పునీత్ సమాధి
పునీత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇంకా శోక సంద్రంలోనే ఉన్నారు. ఇక అంతక్రియలు ముగిశాక వారి సంప్రదాయం ప్రకారం పూజలు చేయాల్సి ఉంటుంది. వారి సంప్రదాయం ప్రకారం పునీత్ రాజ్కుమార్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.. పునీత్ హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణానికి దక్షణాది సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ముఖ్యంగా కన్నడనాట ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కళ్ళు నలుగురికి కంటిచూపును ప్రసాదించాయి. కర్ణాటకలో ఓ వ్యక్తి కళ్ళతో నలుగురికి కంటిచూపు రావడం ఇదే తొలిసారి.
వాళ్లందరిలోను వివాహం జరిగింది అనే సంతోషం కంటే పునీత్ మరణమే అందర్లోనూ బాధని నింపింది. దీంతో కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్కు శ్రద్ధాంజలి ఘటించారు.
విశాల్ సంచలన నిర్ణయం.. అభినందించాల్సిందే..!