Home » Puneeth Rajkumar
పునీత్ రాజ్కుమార్ దశ దిన కర్మకాండ ఇవాళ జరగనుంది. దీని కోసం వారి కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పునీత్ కుటుంబసభ్యులు వారి స్వగృహంతో పాటు కంఠీరవ స్టూడియోలో
'పద్మశ్రీ' అవార్డు వచ్చేలా కృషి చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి ఈమేరకు సిఫార్సు చెయ్యాలంటూ.. కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచి వారం కావొస్తుంది. తమ అభిమాన హీరో మృతికి కారణం వైద్యపరమైన నిర్లక్ష్యమేననే అపోహతో దాడి చేసేందుకు........
బళ్లారికి చెందిన గంగ, గురు ప్రసాద్ అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవటానికి కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు నిన్న వెళ్లారు. పునీత్ రాజ్కుమార్కు వీరాభిమానులైన
పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్కు ‘బసవశ్రీ’ పురస్కారం ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని మురుఘ మఠం నిర్ణయించింది. ఈ పురస్కారం కేవలం కర్ణాటక వాళ్ళకే దక్కుతుంది. కర్ణాటకలో
పునీత్ రాజ్కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పునీత్ ఇక లేరన్న వార్త విని 12 మంది అభిమానులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు దేన్నైనా వాళ్ళ బిజినెస్ కి అనుకూలంగా మార్చేసుకోగలరు. ఒకరి మరణాన్ని కూడా బిజినెస్ చేసుకునే మనుషులు ఈ సమాజంలో ఉన్నారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆగ కూడదని పునీత్ తీసుకున్న నిర్ణయం కంటతడి పెట్టిస్తుంది..
పునీత్ కుటుంబానికి రాజేంద్రప్రసాద్ పరామర్శ_