Home » Punganur Constituency
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. వైసీపీ పాలనను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫొటోలు, కామెంట్స్ పోస్టు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తన పేరిట ఏదో ఒక ట్వీట్ చేస్తున్నా�
చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం బయటపడింది. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు చొప్పున ఇచ్చేలా టోకెన్లు పంపిణీ చేస్తూ జనసేన నేతలు దొరికిపోయారు. టోకెన్లను పంచుతూ.. సెంటర్ పేరు చెప్పి అక్కడకు వస్తే రూ.2 వేల చొప్పున ఇచ్చేందుకు �