Home » Punjab assembly polls
అధికార ప్రభుత్వమైన ఆప్ లేటెస్ట్గా కీలక అనౌన్స్మెంట్ చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఇంటి అవసరాల కోసం జులై 1నుంచి 300యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు యావత్..
మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు...
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా తయారైంది. రోజుకోవిధంగా మారిపోతున్నాయి. సిద్ధూ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు గుస్సాగా ఉన్నారు.