Home » Punjab CM Bhagwant Mann
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు.
పంజాబ్లో విషవాయువు లీక్ కావడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
రూల్ ఈజ్ రూల్.. అది కామన్ మ్యాన్ అయినా సెలెబ్రిటీ అయినా పదవుల్లో ఉన్న వారికైనా అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. రూల్ ని బ్రేక్ చేస్తే శిక్ష పడాల్సిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికే అధికారులు భారీ జరిమానా విధించారు.
అవినీతి రాజకీయ నాయకుల జాబితాసిద్ధమైంది.. నాకు కొంచెం సమయం ఇవ్వడం వారందరి భరతం పట్టి జైలు ఊసలు లెక్కబెట్టేలా చేస్తాం.. బెయిల్ కూడా లభించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు.
సిద్ధూ మూస్ వాలా (అలియాస్) శుభదీప్ సింగ్ సిద్ధూ హత్యపై దర్యాప్తుకు పంజాబ్ సీఎం భగవత్ మన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పంజాబ్, హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వంచే స్థాపించబడిన మొహల్లా క్లినిక్ లు 300 కంటే ఎక్కువగానే ఉన్నాయని, దీని వెబ్ సైట్ ప్రకారం.. వందలాది మంది అవసరమైన మందులు, పరీక్షలను...
కొందరు ఎమ్మెల్యేలకు రూ. 3.50 లక్షలు, రూ. 5.25 లక్షల వరకు పెన్షన్ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతోందని తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి గెలిచినా.
పంజాబ్ గవర్నమెంట్ లంచగొండితనాన్ని అవినీతిని నిర్మూలించే దిశగా కృషి చేయనుంది. ఈ మేరకు మార్చి 23న హెల్ప్ లైన్ ఆరంభించనుంది. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం భగవంత్ మన్...