Home » Punjab Congress Chief
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సుమన్ టూర్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూ క్రూరుడని, డబ్బుల కోసం కన్నతల్లినే అనాథగా వదిలేశాడని ఆరోపించారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దీంతో తాను నిరహార దీక్షను విరమించుకుంటున్నట్లు సిద్ధూ వెల్లడించారు.