-
Home » Puri Jaynagar Express
Puri Jaynagar Express
రైలులో అగ్ని ప్రమాదం.. మరింత స్పీడు పెంచిన లోకో పైలట్.. తర్వాత ఏం జరిగిందంటే?
November 3, 2023 / 08:24 PM IST
ఆ సమయంలో రైలులో దాదాపు 1300 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మరోవైపు, సమాచారం అందుకున్న రైల్వే ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు