Home » Puri Lord Jagannath
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి తన సొంతరాష్ట్రమైన ఒడిశా వచ్చారు. పూరీ క్షేత్రంలో అడుగుపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం (నవంబర్ 10,2022) భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ