Home » Pushpa
ఇటీవలే పుష్ప 2 మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాడు అల్లు అర్జున్. తాజాగా బన్నీ ఓ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొన్నాడు. నెదర్లాండ్స్ కి చెందిన డీజే, సింగర్ మార్టిన్ గ్యారిక్స్ హైదరాబాద్ లో సన్బర్న్ అనే �
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తన కొత్త సినిమాని రిలీజ్ కి సిద్ధం చేశాడు. 'తు ఝూతి మై మక్కార్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో రణ్బీర్ మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల యాక్టింగ్ పై కామెంట్ �
ఒక సినిమా హిట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా కూడా ఒక కారణం. పుష్ప సినిమా విజయంలోనూ సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషించింది. సోషల్ మీడియాలో పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ బాగా వైరల్ అవ్వడంతో..
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతాయో అందరికీ తెలిసిందే.
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరో నుంచి చిన్న హీరో వరకు వారివారి సూపర్ హిట్ మూవీలను రీ రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు. తాజాగా ఇప్పుడు ఒకే రోజు 8 సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ �
అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6తో అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ బయలుదేరిన అల్లు అర్జున్.. అభిమానులు కోసం వైజాగ్ ఫ్యాన్ మీట్ కి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే...
నిరాశతో బన్నీ అభిమాని కన్నీరు..
హీరోలను తమ అభిమానులు ఒక దేవుడిలా అభిమానిస్తుంటారు. అంతలా అభిమానించిన ఆ హీరోని ఒక్కసారి అయినా కలిసి ఒక ఫోటో దిగితే చాలు అని అనుకుంటారు. కానీ ఆ హీరోకి ఉన్న బిజీ లైఫ్ వల్ల అందర్నీ కలవడం అనేది జరగని పని. దీంతో ఎంతోమంది అభిమానులు చాలా నిరాశకి గురవ�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లారీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కనిపించిన సంగతి మనకి తెలిసిందే. దీంతో అల్లు అయాన్.. పుష్పరాజ్ కోసం ఒక లారీని బహుమతిగా ఇచ్చాడు.
తాజాగా వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంతార గురించి టాపిక్ రావడంతో సినిమా విజయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.....................