Home » PV Narasimha Rao Marg
పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పీవీ 26 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు కేసీఆర్.