Home » QUAD
మొదటి రెండు క్వాడ్ లీడర్స్ సమ్మిట్ను యూఎస్, జపాన్ నిర్వహించాయి. మూడో సమ్మిట్ మే24న ఆస్ట్రేలియాలో జరగనుంది.
"క్వాడ్ లేదా క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్" కూటమిని భారత దేశం ముందుండి నడిపిస్తుందని అమెరికా శ్వేతసౌథం వర్గాలు ప్రశంసించాయి.
అమెరికా నేతృత్వంలో క్వాడ్ సభ్య దేశాధినేతలు మొదటిసారి ప్రత్యక్షంగా వైట్హౌస్ వేదికగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ లో పాల్గొంటారు. ఐదుగురు టాప్ సీఈవోలతో మీటింగ్ అవనున్నారు.
QUAD MEETING భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చతుర్భుజ కూటమి(QUAD) సదస్సు శుక్రవారం సాయంత్రం జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ �