Home » qualify
టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్ కు చేరాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్కు చేరాడు.
టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ క్రీడాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. ఆర్చరీలో మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్ కు చెందిన క్రీడాకారులు దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ లు ఫైనల్ కు అర్హత సాధించగా..పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌ�
ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో చదువుకున్న పిల్లలు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపించారు. ఈ ఏడాది ఏకంగా 500మందికిపైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.