Home » quality rice
తనకు ఓట్లు వేయాలని ప్రచారం చేపడుతున్న అన్నాడీఎంకే అభ్యర్థికి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
AP Doorstep Delivery Of Quality Rice : ఇంటికే రేషన్ బియ్యం తీసుకొచ్చి, నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి కన్నబాబు. సరఫరా చేసే విధానం ఖరారు చేశామన్నారు. 2021, జనవరి 01 తేదీ నుంచి ఇంటికే రేషన్ బియ్యం అమలు చేస్తామన్నారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్ష�
2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ
ఏప్రిల్ 1, 2020 నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 19న ఆయన పౌర సరఫరాల శాఖప�
ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య మరో వివాదం రేగింది. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ