Home » Quarterly Metlotsavam
టీటీడీ ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. ఈ మెట్లోత్సవం మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్ వెనుకున్న టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో మెట్లోత్సవం నిర్వహించనున్నారు.