Quarterly Metlotsavam

    Srivari Quarterly Metlotsavam : రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

    August 24, 2022 / 08:50 PM IST

    టీటీడీ ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. ఈ మెట్లోత్సవం మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనుకున్న టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో మెట్లోత్సవం నిర్వహించనున్నారు.

10TV Telugu News