Home » Questions to Andhra
ఏపీలోని విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో వాడీవేడి విచారణలు జరిగాయి. పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం పలు ప్రశ్నలు సంధించి విచారణను రేపటికి వాయిదా వ�