Home » 'Quit Jagan..Save AP'
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని..అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామని గానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప