Home » quits
తాను న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే మంత్రితో అన్నామలై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన ఆయన.. అన్నామలైని '420 మలై' అంటూ విమర్శించారు. ‘‘420 మలై ద్రవిడ్ మాల్ మంత్రులను మించిన వాడు. బీజేపీకే కాదు తమిళనాడుకు కూడా చాలా ప్రమాదకరం
ఇక గిరిధర్ కుమారుడు శిశిర్ మాట్లాడుతూ ‘‘పార్టీలోని పరిస్థితుల గురించి ఎన్నో సార్లు కేంద్ర నాయత్వానికి తెలియజేశాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చాలా సార్లు ఫిర్యాదు చేశాను. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం ఎలాంటి చర�
ప్రధాని మోదీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే
Ajay Maken: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై నెల రోజులు కూడా కాకముందే మల్లికార్జున ఖర్గేకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్తాన్ ఏఐసీసీ ఇంచార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 25న జైపూర్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల�
ఆ వైపుగా చేసిన ప్రయత్నాల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానంటూ రాజీనామా చేశారు. ఇంతకు ముందు ప్రధాని అయిన బోరిస్ జాన్సన్ సైతం ఇదే కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రెగ్జిట్ అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్
యూపీఏ మొదటి ప్రభుత్వంలో ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా పని చేశారు. 14వ లోక్సభలో తిరుచెంగోడ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వంలో సైతం 1977-1980 మధ్య టెక్స్టైల్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అలాగే 1989-1991 మద్య సాంఘ�
గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే లుయీజిన్హో ఫలేరో(70) కాంగ్రెస్ పార్టీ
బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ.
గత నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యమ్ (MNM)పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)కి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు,మంత్రులు,కీలక నేతలు కాషాయకండువా కప్పుకోగా..తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీకి గుడ్ బై చెప్పారు.