Qurantine center

    లక్ష పడకలతో క్వారంటైన్ కేంద్రాలుగా మారనున్న గ్రామ సచివాలయాలు

    May 2, 2020 / 12:32 PM IST

    దేశవ్యాప్తంగా  మార్చి25న  లాక్ డౌన్ విధించటంతో  వలస కూలీలు, విద్యార్ధులు, తీర్ధయాత్రలకు వెళ్లిన వారు, ఇతర పనుల మీద వేరే రాష్టాలకు వెళ్లినవారు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే,  మే3 తో 2 వ సారి విధించిన లాక్ డౌన్ ముగుస్తుందనుకుంటుండ

    వనస్థలిపురంలో విషాదం.. కరోనాతో తండ్రీకొడుకు మృతి

    May 2, 2020 / 02:00 AM IST

    కరోనా ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈ విషాధ ఘటన వనస్థలిపురంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మృతిచెందగా ఆయనకు కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ర

10TV Telugu News