Rabhindrath Tagore

    Primary Schools : ప్రకృతి ఒడిలో చదువులే మంచిది.. ఐసీఎంఆర్

    September 28, 2021 / 11:02 AM IST

    ప్రకృతి ఒడిలో చదవులే మంచిది అంటోంది ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి). రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతినికేతన్‌ను ఆదర్శంగా చెట్ల కింద పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని అంటోంది.

10TV Telugu News