Home » Rabi Crop
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మరోసారి తెలంగాణ రైతాంగం అడుగులేస్తుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో కలిసి తెలంగాణ మంత్రులు, ఎంపీలు చర్చల్లో పాల్గొననున్నారు.
కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలను, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలను తిప్పి కొట్టేలా సీఎం మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది.