Home » Rachakonda Commissioner
గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో గంజాయి ముఠాను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో సామాన్యులు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సు ప్రధాన మార్గం. ప్రతీ రోజు ఆఫీసులకు వెళ్లేవారు, పలు ఉపాధి పనులకు వెళ్లేవారితో పాటు కాలేజీలకు వెళ్లే యువతీ యువకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారే ఎక్కువ. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్ల�