Home » Racing bet with friend
ఇద్దరు మిత్రుల మధ్య పరుగు పందెం పోటీ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన కాజీపేటలో జరిగింది. ఢిల్లీకి చెందిన ప్రణవ్సింగ్ (24), రాజస్థాన్ కోటకు చెందిన రజత్ వరంగల్ నిట్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు.