Home » Radhe Shyam
అయితే ధియేటర్లు.. లేకపోతే ఓటీటీలు.. స్టార్లు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఒక పక్క పాన్ ఇండియా సినిమాలు ధియేటర్లో రిలీజ్ కు..
ప్రమోషన్స్ తో రచ్చ చేస్తున్నారు రాధేశ్యామ్ జంట. మార్చ్ 11న రాబోతున్న రాధేశ్యామ్ తో పాటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను..
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. మార్చి 11న రాధే శ్యామ్ రిలీజ్ కానుండగా రెబల్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్..
రాధేశ్యామ్ నాన్ స్టాప్ ప్రమోషన్స్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉన్నారు. రోజురోజుకీ ఏదో ఒక కొత్త విషయం బయట పెడుతూ సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఈ సినిమా కోసం..
స్టార్ హీరోల సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మార్చి ఫాన్స్ కు సినిమా సీజన్ అయిపోయింది. వరసపెట్టి సినిమాలు, వాటితో పోటీపడుతూ ఓటీటీసిరీస్ లు.. అబ్బో.. ఎంటర్ టైన్ మెంట్..
అంటీముట్టని వ్యవహారం.. ఎడమొహం పెడమొహంగా యవ్వారం.. ప్రభాస్ - పూజా హెగ్డే బిహేవియర్ చూసి ఇప్పుడు జనం ఇలాగే కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం రియల్ లైఫ్ లోనూ వీరిద్దరూ..
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన దగ్గరనుంచి మారిపోయారు. తన కెరీర్ ని కంప్లీట్ గా మార్చేసిన బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఫాన్స్ కిచ్చిన మాటనిలబెట్టుకోవడం లేదు.
తెలుగు సినిమాలో నటిస్తావా అని ఒకప్పుడు ఏరికోరి అడిగినా ఊహూ అన్నారు బాలీవుడ్ హీరోయిన్స్. కానీ ఇప్పుడు ఊ అంటున్నారు. ఓ అడుగు ముందుకేసి వాళ్లే మన తెలుగు హీరోలతో నటించేందుకు..
ఎట్టకేలకు స్పీడ్ చూపిస్తున్నారు రాధేశ్యామ్ మేకర్స్. 11కి ఇంకా 10రోజులు కూడా లేవు కాబట్టి.. ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసే పనిలో బిజీగా మారారు. ఆడియెన్స్ మందుకు కొత్త రిలీజ్ ట్రైలర్..
రాధేశ్యామ్ కంటే ఒకరోజు ముందే వచ్చేస్తా అంటున్నారు సూర్య. ఈ హీరో లేటెస్ట్ ఫిల్మ్ ఈటీ మార్చ్ 10న రిలీజ్ కాబోతుంది. అయితే ఓటీటీలో ఓకే.. హిట్స్ ఇచ్చారు సూర్య.. కానీ సింగం3 తర్వాత..